Monday, 11 July 2016

                              వనముల  

ప్రత్యేకత
శ్లో// పురా పుణ్యైకమతయహ్  పుణ్యక్షేత్రే  చతుష్పధే/
     జంత్వా తపన శాంత్యర్థం సుఖార్థంతు తపస్వినాం/
    పక్షిణాం సుఖవాసార్థం తపనార్థం మునీశ్వరా/
చక్రుర్వరాని స్రర్వత్ర పుణ్యేభారతవర్షకే//

పూర్వమందు  కొందఱు  పుణాత్ములు  జంతువులకు  ఎండవలన  కలిగెడు తాపము   పోవుట కొరుకును, మునీశ్వరులకు  సుఖము     కలలుగుకొఱుకును, పక్షులు   సుఖించు    కొ ఱకును   జీవుంచుటకును  ఫుణ్యక్షేత్రములయందును     నాలుగుమార్గములు    కూడిన ప్రదేశములయందును మఱియు    భరతఖండములో   ఫుణ్యప్రదేశము ఎచ్చట ఎచ్చట వుండునో అట్టి సమస్త ప్రదేశములయందును వనముల నేర్పరచిరి.

పర్యావరణ పరిరక్షణ, వాతావరణకాలుష్యం భూజలపరిరక్షణ,బాగుగ వర్షములుకురుయు కుఱుయుటకు మన పూర్వులు చేసినదానికన్న ఎక్కువగా చేయవలసియున్నది.


 (బ్రా)      శ్లొ/కదంభాశ్వథ పలాశ ఖదిరాశ్చ వైకంకతః/
              బ్రా  హ్మణానాం ప్రశస్తాస్స్యుః వృక్షాబల సుఖప్రదాః//
తా// కడిమి, రావి, మోదుగ, చండ్రపుల్ల (పుల్లవెలుగ),వెలుగ యి చెట్లు ప్రశస్తమయినివగను బలమును సుఖమును నిచ్చునవిగను చెప్పబడినవ


          శ్లో// న్యగ్ర్యోధ భిల్వ ఖదిరాః  క్షత్రియస్య సుఖప్రదాః/ (క్ష)
                మధూకౌదుంబరాశ్చైవ ఖదిరాశ్చార్హ్జున స్తరుః /.(వై)
                  వైశ్యస్యశుభదా, ప్రోక్తాః యశోబలసుఖప్రదాః//
తా//        మఱ్రి,     మారేడు,చండ్ర  యీ వృక్షములు రాజులకు ఉత్తమమైనవి.   తా//ఇప్ప,మేడి మద్ది యీ వృక్షములు వైశ్యులకు, శుభములునొసంగు                ననియు కీర్తీనిచ్చుననియు,సుఖము నిచ్చుననవిగను జెప్పబడినవి.  

      శ్లో//     ఔదుంబర శ్శమీచైవ ఖదిర శూద్రసమ్మతం
        //తా// మేడి,జమ్మి,చండ్ర యీ చెట్లు ఎవ్వరైన పెట్టవచ్చును.

No comments:

Post a Comment