వనప్రతిష్టాపనా మహోత్సవం
శ్లొ//అశ్వథ మేకం పిచుమంద మేకం న్యగ్రోధమేకం దశతింత్రీణీకం/
కపిత్థ బిల్వామలక త్రయంచ నవామ్రవాపి నరకం నయాతి//
అశ్వత్థ--రావి
పిచుమంద--వేప (1)
న్యగ్రోధ--మ ఱ్రి(1)
తింత్రిణీ--చింతచెట్లు (10)
కపిథం--వెలుగ(3)
బిల్వం--మారేడు(3)
ఆమలకం--ఉసిరి(3)
ఆమ్ర--మామిడి(9)
ఈ విధముగా చెట్లు నాటి పోషీంచి పెద్దచేసితే నరకం "నరకం నయాతి" అతనికి నరకం ఉండదు అని మన సనాతన సాంప్రదాయల విశ్వాసం
"వాపీ కూప తటకాని వాజపేయ శతానిచ, గజదాన సహస్రాణి ఆరామన్యశతాంశకం"
బావులు త్రవ్వడం,చెరువులు వేయించడం,వాజపేయంలాంటి మహాక్రతువులు నిర్వహించడం,వెయ్యి ఏనుగులు దానంచేసినదానికన్న వనములు పెంచడం,చెట్లు నాటి పోషించడంవల్ల వెయ్యంతల ఫలితం.
సామాన్యుడు ప్రభువు / అధికారులు రాజులు / ప్రజాప్రతినిధులు
అశ్వత్థ--రావి (1) (100) (1000)
పిచుమంద--వేప (1) (100) (1000)
న్యగ్రోధ--మ ఱ్రి(1) (100) (1000)
తింత్రిణీ--చింతచెట్లు (10) (1000) (10,000)
కపిథం--వెలుగ(3) (300) (3000)
బిల్వం--మారేడు(3) (300) (3000)
ఆమలకం--ఉసిరి(3) (300) (3000)
ఆమ్ర--మామిడి(9) (900) (9000)
ప్రజాప్రతినిధులయిన, గ్రామాదీశులు, మండాలాధీశులు, య.యల్.ఎ, యంపీ , సర్వేసర్వత్ర పై సూచించిన సంఖ్యలో చెట్లు నాటి పోషించితే దేశంలొ ఫలవంతమైన వృక్షసంపద పెరిగి మహారణ్యములు ఏర్పడి అడుగడుగున నైమిశారణ్యములు ఏర్పడును.
శ్లొ//అశ్వథ మేకం పిచుమంద మేకం న్యగ్రోధమేకం దశతింత్రీణీకం/
కపిత్థ బిల్వామలక త్రయంచ నవామ్రవాపి నరకం నయాతి//
అశ్వత్థ--రావి
పిచుమంద--వేప (1)
న్యగ్రోధ--మ ఱ్రి(1)
తింత్రిణీ--చింతచెట్లు (10)
కపిథం--వెలుగ(3)
బిల్వం--మారేడు(3)
ఆమలకం--ఉసిరి(3)
ఆమ్ర--మామిడి(9)
ఈ విధముగా చెట్లు నాటి పోషీంచి పెద్దచేసితే నరకం "నరకం నయాతి" అతనికి నరకం ఉండదు అని మన సనాతన సాంప్రదాయల విశ్వాసం
"వాపీ కూప తటకాని వాజపేయ శతానిచ, గజదాన సహస్రాణి ఆరామన్యశతాంశకం"
బావులు త్రవ్వడం,చెరువులు వేయించడం,వాజపేయంలాంటి మహాక్రతువులు నిర్వహించడం,వెయ్యి ఏనుగులు దానంచేసినదానికన్న వనములు పెంచడం,చెట్లు నాటి పోషించడంవల్ల వెయ్యంతల ఫలితం.
సామాన్యుడు ప్రభువు / అధికారులు రాజులు / ప్రజాప్రతినిధులు
అశ్వత్థ--రావి (1) (100) (1000)
పిచుమంద--వేప (1) (100) (1000)
న్యగ్రోధ--మ ఱ్రి(1) (100) (1000)
తింత్రిణీ--చింతచెట్లు (10) (1000) (10,000)
కపిథం--వెలుగ(3) (300) (3000)
బిల్వం--మారేడు(3) (300) (3000)
ఆమలకం--ఉసిరి(3) (300) (3000)
ఆమ్ర--మామిడి(9) (900) (9000)
ప్రజాప్రతినిధులయిన, గ్రామాదీశులు, మండాలాధీశులు, య.యల్.ఎ, యంపీ , సర్వేసర్వత్ర పై సూచించిన సంఖ్యలో చెట్లు నాటి పోషించితే దేశంలొ ఫలవంతమైన వృక్షసంపద పెరిగి మహారణ్యములు ఏర్పడి అడుగడుగున నైమిశారణ్యములు ఏర్పడును.
No comments:
Post a Comment